వైయస్ జగన్కు ట్యాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం చిక్కులు

విగ్రహాల విధ్వంసాన్ని జగన్ ఎందుకు ఖండించడం లేదని కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రశ్నించారు. తెలంగాణలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే జగన్ మౌనం వహించారని వారన్నారు. దీనిపై జగన్కు మద్దతిస్తున్న కాంగ్రెసు నాయకుడు గొనె ప్రకాశ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికార కాంగ్రెసు పార్టీయే ప్రతిపక్షంగా కూడా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. జగన్ను అణచేయడానికి కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications