వైయస్ జగన్కు ట్యాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం చిక్కులు

విగ్రహాల విధ్వంసాన్ని జగన్ ఎందుకు ఖండించడం లేదని కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రశ్నించారు. తెలంగాణలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే జగన్ మౌనం వహించారని వారన్నారు. దీనిపై జగన్కు మద్దతిస్తున్న కాంగ్రెసు నాయకుడు గొనె ప్రకాశ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికార కాంగ్రెసు పార్టీయే ప్రతిపక్షంగా కూడా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. జగన్ను అణచేయడానికి కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.
More From
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!











Click it and Unblock the Notifications