జపాన్ భూకంప భాదితుల కోసం సహాయం అందిస్తున్న సాప్ట్వేర్ కంపెనీలు

ముఖ్యంగా గూగుల్ కంపెనీని తీసుకుంటే ప్రత్యేకంగా పర్సన్ ఫైండర్ అనే సాప్ట్వేర్ని రూపోందించడం జరిగింది. దీని వలన మిస్ అయినటువంటి వారి యొక్క బంధువులను గురించి ఇన్పర్మేషన్ ఇందులో తెలుసుకోవచ్చు.
ఇక మైక్రోసాప్ట్ కార్పోరేషన్ విషయానికి వస్తే భూకంపానికి గురి అయినటువంటి కంపెనీలకు ఉచితంగా టెక్నికల్ సపోర్టుతోపాటు, టెంపరరీ సాప్ట్వేర్ లైసెన్స్ కలిగినటువంటి సాప్ట్వేర్స్ని అందివ్వడానికి ముందుకు వచ్చింది.
ఇక ట్విట్టర్ విషయానికి వస్తే భూకంపానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తన ట్వీట్స్ ద్వారా జపాన్ భాదితులకు పంపించడం జరిగింది. సాధారణంగా భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ట్వీట్స్ ద్వారా పంపించారు.
ఇక యాహూ, అమేజాన్ కంపెనీలు వాటి యొక్క హోమ్ పేజిలో జపాన్ భూకంప భాదితుల కోసం విరాళాలు డోనేట్ చేయమని ప్రజలను కోరుతూ లింక్స్ని ఉంచడం జరిగింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications