డిఎంకె దారిలో జయలలిత: గెలిస్తే విద్యార్థులకు ఫ్రీలాప్టాప్స్

ఆమె గురువారం శ్రీరంగం నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. అమెకు మద్దతుగా భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఇక తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పార్టీలో పోటాపోటీగా ఉచిత పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజలలోకి వెళుతున్నారు. డిఎంకె అధినేత తనయ కనిమొళికి తమిళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు ఓటర్లు బాగా ఆకర్షిస్తున్నాయి.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications