డిఎంకె దారిలో జయలలిత: గెలిస్తే విద్యార్థులకు ఫ్రీలాప్టాప్స్

ఆమె గురువారం శ్రీరంగం నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. అమెకు మద్దతుగా భారీగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఇక తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పార్టీలో పోటాపోటీగా ఉచిత పథకాలు ప్రవేశ పెడుతూ ప్రజలలోకి వెళుతున్నారు. డిఎంకె అధినేత తనయ కనిమొళికి తమిళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు ఓటర్లు బాగా ఆకర్షిస్తున్నాయి.












Click it and Unblock the Notifications