శంకరరావుకు కోపమొచ్చింది, పిఎపై చేయి చేసుకున్న మంత్రి

కాంగ్రెస్ పార్టీ నుంచి కడప పార్లమెంట్ స్థానానికి తాను పోటీ చేస్తానన్నా టిక్కెట్ ఇవ్వలేదని చేనేత శాఖ మంత్రి శంకర్రావు అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తానైతే ఖచ్చితంగా గెలిచేవాడినన్నారు. ఈసారి ఇందిరాగాంధీ, సోనియాగాంధీ ఫోటోలతో ప్రచారం చేస్తామని మంత్రి శంకర్రావు తెలిపారు.












Click it and Unblock the Notifications