ప్రణాళికా సంఘం తీరుపై ఎగిరి గంతేసిన కిరణ్ కుమార్ రెడ్డి

ప్రస్తుత ప్రణాళిక నిరుటి ఆర్థిక ప్రణాళిక కన్నా 17 శాతం ఎక్కువని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42 వేల 915 కోట్ల రూపాయలకు ఆర్థిక ప్రణాళిక ప్రతిపాదనలను ప్రణాళికా సంఘానికి సమర్పించింది. వ్యవసాయానికి, దాని ఆధారిత పరిశ్రమలకు 3,189 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్యశ్రీకి 925 కోట్ల రూపాయలు కేటాయించారు. ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళికా సంఘం సభ్యులతో సమావేశమై వార్షిక ప్రణాళికను ఖరారు చేయించుకున్నారు. రాష్ట్ర ప్రతిపాదనల్లో ప్రణాళికా సంఘం ఏ విధమైన కోతలు పెట్టలేదు.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications