తెలంగాణ పరువు పోతుందనే కెసిఆర్ గురించి చెప్పడం లేదు: ఎర్రబెల్లి

ఈ నెల 23 నుండి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. పాదయాత్రకు చంద్రబాబును కూడా ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో జెఏసి తరఫున పోటీ చేయడానికి తాము సిద్ధమని ప్రకటించారు. అందరూ జెండాలు పక్కన పెట్టి కేవలం తెలంగాణ అజెండాతో మాత్రమే ఎన్నికలలో పోటీకి దిగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికలకు దూరంగా ఉండటానికి కూడా తాము సిద్ధమని ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీని కేవలం కొందరు కుట్ర పూరితంగా ఉస్మానియా జెఏసిలో వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు తెలంగాణపై స్పష్టత ఉందన్నారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం అయినప్పటికీ తెలంగాణపై ఒకే మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పారు.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications