గద్వాల పాదయాత్రపై రేపు నిర్ణయం తీసుకోనున్న జూపల్లి కృష్ణారావు

తన పాదయాత్రకు రక్షణ కల్పించాలని తాను ఇది వరకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి కూడా లేఖ రాస్తానని ఆయన చెప్పారు. తన లేఖకు ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు. తన పాదయాత్రకు సహకరిస్తారో, వ్యతిరేకిస్తారో చెప్పాలని ఆయన అడిగారు. జూపల్లి కృష్ణా రావు పాదయాత్రకు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మద్దతు ప్రకటించారు.
తన నియోజకవర్గం గద్వాలలో మంత్రి డికె అరుణ జూపల్లి కృష్ణా రావు పాదయాత్రను అడ్డుకుంటున్నారు. తాను అడ్డుకోబోనని, స్థానికులు అడ్డుకుంటే తాను ఏమీ చేయలేనని ఓ మెలిక పెట్టారు. జూపల్లి కృష్ణా రావుపై ఆమె తాజాగా సోమవారం కూడా విమర్శలు చేశారు. పార్టీని చీల్చే ప్రయత్నాలు సరికాదని ఆమె అన్నారు. సొంత అభిప్రాయాలతోనే జూపల్లి పాదయాత్ర తలపెట్టారని ఆమె అన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications