నిద్రిస్తున్న వారిపై దౌర్జన్యమా: బాబా అరెస్టుపై నిరసనల వెల్లువ

బాబా అరెస్టును సిపిఐ జాతీయ నేత డి.రాజా ఖండించారు. పోలీసుల దాడిపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కపిల్ సిబాల్, ప్రణబ్ ముఖర్జీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఐపిఎస్ కిరణ్ బేడీ మాట్లాడుతూ నిద్రిస్తున్న వారిపై దౌర్జన్యం చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. పోలీసుల చర్య ఖండించదగినదని మేథా పట్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కూడా బాబా అరెస్టును ఖండించారు. బాబాను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా రామ్ దేవ్ బాబా అరెస్టుకు నిరసనగా భారత్ స్వాభిమాన్ ట్రస్టు ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ఆయన మద్దతుదారులు చేస్తున్న ధర్నాను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేసి, గాంధీనగర్ పోలీసు స్టేషన్ తరలించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications