డిఎంకె పొత్తుపై చర్చించలేదు: ప్రధానితో భేటీ అనంతరం సిఎం జయలలిత

ఇటీవల కుంభకోణంలో ఇరుక్కు పోయిన కేంద్రమంత్రి దయానిధి మారన్ను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కోరినట్లు చెప్పారు. డిఎంకె పొత్తుపై చర్చ రాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పలార్ డ్యామ్ పనులు నిలిపి వేయించాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని ఆమె కోరారు. కాగా అంతకుముందు ఆమెకు ప్రధాని మన్మోహన్ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రధాని దగ్గరకు ఎలాంటి తనిఖీలు లేకుండానే ఆమె వెళ్లారు. తనిఖీలు లేకుండా నేరుగా ఆమె ప్రధాని వద్దకు చేరుకోవడం విశేషం.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications