ఆర్టీసి చార్జీల పెంపు, వంటగ్యాస్ తగ్గింపు

పల్లె వెలుగు బస్సుల చార్జీలను పన్ను నుంచి మినహాయించే అవకాశాలున్నట్లు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. వంటగ్యాస్ ధరను తగ్గించాలని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారని, దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 161 కోట్ల రూపాయల మేర వంటగ్యాస్ ధరను తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలో కాంగ్రెసు పార్టీ జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఆర్టీసి చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. డీజిల్ ధరలు గతంలో పెంచడం వల్ల ఆర్టీసి నష్టాలు 520 కోట్ల రూపాయలకు చేరుకుందని, ప్రస్తుత పెంపుతో 600 కోట్ల రూపాయల మేరకు నష్టాలు పెరిగాయని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాలు కూడా పంపించినట్లు ఆయన తెలిపారు.
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications