ఆర్టీసి చార్జీల పెంపు, వంటగ్యాస్ తగ్గింపు

పల్లె వెలుగు బస్సుల చార్జీలను పన్ను నుంచి మినహాయించే అవకాశాలున్నట్లు ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. వంటగ్యాస్ ధరను తగ్గించాలని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారని, దానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 161 కోట్ల రూపాయల మేర వంటగ్యాస్ ధరను తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలో కాంగ్రెసు పార్టీ జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఆర్టీసి చార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్టీసి) మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. డీజిల్ ధరలు గతంలో పెంచడం వల్ల ఆర్టీసి నష్టాలు 520 కోట్ల రూపాయలకు చేరుకుందని, ప్రస్తుత పెంపుతో 600 కోట్ల రూపాయల మేరకు నష్టాలు పెరిగాయని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి ప్రత్యామ్నాయాలు కూడా పంపించినట్లు ఆయన తెలిపారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications