రాజీనామాల పేరుతో బ్లాక్ మెయిల్: సీమాంధ్ర జెఏసి

రాజ్యాంగ సంక్షోభం సృష్టించడం కోసం రాజీనామా చేసిన నేతలను అనర్హులుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వారిని ప్రజాప్రతినిధులుగా నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామా హెచ్చరికలతో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రజాప్రతినిధుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications