కర్ణాటక సిఎం యడ్యూరప్పకు ఉద్వాసన, కాంగ్రెసు టార్గెట్

మార్షియస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే యడ్యూరప్పతో బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మాట్లాడినట్లు తెలుస్తోంది. తాను కేంద్ర నాయకత్వం నిర్ణయానికి కట్టుబడుతానని యడ్యూరప్ప నితిన్ గడ్కరీతో చెప్పినట్లు సమాచారం. కాంగ్రెసు అవినీతిపై పోరాటం చేయాలంటే అది తప్పని, యడ్యూరప్పను కొనసాగిస్తే తమపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు వస్తాయని బిజెపి నాయకత్వం అనుకుంటోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్, రాష్ట్ర పార్టీ చీఫ్ కెఎస్ ఈశ్వరప్ప, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జగదీష్ షెట్టర్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రిని నిర్ణయించడంలో యడ్యూరప్ప మాట కీలకం కానుంది.
లోకాయుక్త నివేదిక ఆధారంగానే కర్ణాటక నాయకత్వంపై తమ నిర్ణయం ఉంటుందని గడ్కరీ చెప్పారు. పార్టీ అగ్రనేత ఎల్కె అద్వానీ కూడా యడ్యూరప్పను తొలగించడమే మంచిదని అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. అధికార మార్పిడి ప్రశాంతంగా జరగడానికి యడ్యూరప్ప అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని బిజెపి నాయకత్వం భావిస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications