అక్కినేనిపై విమర్శలా: గుత్తాపై కాట్రగడ్డ ప్రసాద్

కథానాయకుడిగా బిజీగా ఉన్న రోజుల్లో చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్లి అప్పట్లో రాళ్లు, రప్పలతో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన అక్కినేనిని అభినందించాల్సింది పోయి, విమర్శలు చేయడం గుత్తాకు తగదన్నారు. ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం కేటాయించినప్పుడు అక్కడ స్థలం ఎకరా కేవలం రూ.వెయ్యి మాత్రమేనని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి అనవసరంగా సినీ పరిశ్రమకు చెందిన వారిని లాగడం సరికాదని హితవు పలికారు. గుత్తా అక్కినేనికి క్షమాపణ చెప్పాలన్నారు.
హైదరాబాదులో సెటిలర్ల సంఖ్య ఐదారు లక్షలు కాదు, కనీసం 50 వేలు కూడా లేదన్నా కాదనేవారు ఎవరూ లేరని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎవరి నోటికొచ్చినట్లు వారు మాట్లాడవచ్చునని, ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన లెక్కలు చెరిగిపోవని ఆయన అన్నారు. హైదరాబాదు అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర నామమాత్రం కాదు, ఏ మాత్రం లేదన్నా ఆశ్చర్యపడేవారెవరూ లేరని ఆయన న్యూఢిల్లీలో అన్నారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications