వైయస్ని దోషిగా నిలబెట్టినందుకే: బోస్, కొండా సురేఖ

జగన్ను దెబ్బతీయడానికి కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తున్న కారణంగా వైయస్ అనుచరులుగా తాము పదవులకు, పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. సోమవారం ఉదయం స్పీకర్ను కలిసి రాజీనామాలు సమర్పిస్తామని చెప్పారు. సిబిఐ ముసుగులో వైయస్ను నేరస్థుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వైయస్ను అభిమానించే వారంతా తమతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తాము రాజీనామాలు సమర్పించే సమయంలో మరికొందరు వస్తారని అన్నారు.
పరకాల శాసనసభ్యురాలు కొండా సురేఖ మాట్లాడాతూ తాను తెలంగాణ కోసం ఇప్పటికే రాజీనామా చేశానని మరోసారి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తన రాజీనామాను ఆమోదించుకుంటానని చెప్పారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications