గన్మెన్ను సరెండర్ చేసిన తెలంగాణ కాంగ్రెసు ఎంపిలు

పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, శాసనసభ్యుడు రాజయ్య పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిశారు. ముఖ్యమంత్రికి, హోం మంత్రికి చెప్పినా చలపతిరావుపై చర్యలు తీసుకోలేదని, అందుకే గన్మెన్ను వెనక్కి పంపించాలని నిర్ణయించుకున్నామని పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమను ప్రజలే కాపాడుకుంటారని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికార ప్రతినిధి రేణుకా చౌదరిపై తాము బొత్సకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రేణుకా చౌదరి అహంకారిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. విపక్షాలను విమర్శించాల్సిన రేణుకా చౌదరి సొంత పార్టీవారినే విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. రైల్ రోకో సందర్భంగా తమపై పెట్టిన కేసుల గురించి బొత్సకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications