గతంలో లేని విధంగా అభివృద్ధి: సదస్సులో సిఎం కిరణ్
మౌలిక వసతుల కల్పనలో పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం సహాయకారిగా పని చేస్తుందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ఆనంద శర్మ, 42 దేశాలకు చెందిన రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.5.55 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Comments
English summary
CM Kiran Kumar Reddy commented on state development in international participation summit.
Story first published: Thursday, January 12, 2012, 13:49 [IST]