గతంలో లేని విధంగా అభివృద్ధి: సదస్సులో సిఎం కిరణ్

మౌలిక వసతుల కల్పనలో పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం సహాయకారిగా పని చేస్తుందన్నారు. కాగా ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ఆనంద శర్మ, 42 దేశాలకు చెందిన రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా రూ.5.55 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications