వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీలక్ష్మి పిటిషన్ వాయిదా, ప్రత్యూష కేసులో నోటీసులు
ఎమ్మార్ వ్యవహారంలో సిబిఐ విచారణను సవాల్ చేస్తూ ఎమ్మార్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. వివరాల సమర్పించేందుకు తమకు నాలుగు వారాలు గడువు కావాలని ప్రభుత్వం కోర్టును కోరింది. కాగా సినీ నటి ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు తనకు విధించిన శిక్షను తగ్గించాలని సిద్ధార్థ రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్పై కోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. సిద్ధార్థ పిటిషన్పై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది.
srilaxmi prathyusha supreme court new delhi శ్రీలక్ష్మి ప్రత్యూష సుప్రీం కోర్టు సిద్ధార్థ రెడ్డి న్యూఢిల్లీ
English summary
Supreme Court adjourned Srilaxmi bail petition hearing to February 21st.
Story first published: Monday, January 16, 2012, 13:10 [IST]