ఎమ్మార్ కేసులో నేడు చార్జిషీట్, ఆచార్య పేరు లేకుండా

సిబిఐ 200 మందికిపైగా సాక్షులను విచారించి దాదాపు 130 పేజీల చార్జిషీట్ను సిబిఐ రూపొందించినట్లు సమాచారం. విల్లాల యజమానుల నుంచి సునీల్ రెడ్డి 70 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సిబిఐ అభియోగం మోపినట్లు సమాచారం. సునీల్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో కేసుపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మార్ ప్రాపర్టీస్కు సంబంధించి కోనేరు ప్రసాద్ 138 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు అభియోగం మోపినట్లు సమాచారం. ఎమ్మార్లో ప్రభుత్వ వాటా తగ్గింపులో విజయ రాఘవన్ ప్రధాన పాత్ర పోషించాడని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య సిబిఐ కస్టడీ కూడా సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. తాము చార్జిషీట్ దాఖలు చేసే సమయంలోనే బిపి ఆచార్యను సిబిఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
More From
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications