వైయస్ విజయమ్మను తప్పు పట్టిన ఎర్రన్నాయుడు

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన తనయుడు లోకేష్ కుమార్ను ఎవరో డబ్బులివ్వడం వల్ల చదివించారనే మాటలు ఇకనైనా ఆపాలన్నారు. కావాలంటే స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి లేఖ రాసి వివరాలు తెప్పించుకోవచ్చునని, వారేమీ డబ్బుల కోసం సీట్లు అమ్ముకోరన్నారు. సాక్షి పత్రిక, ఛానల్ అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నాయన్నారు. సాక్షి కథనాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడకు వెళ్తుందో అర్థం కావడం లేదన్నారు. వాటి తీరు రాజ్యాంగ వ్యవస్థలపై దాడి అన్నారు. జగన్ అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి వార్తలపై న్యాయవ్యవస్థల్లో పోరాడుతామన్నారు.
వామపక్షాలతో తాము కలిసి పని చేస్తున్నామని అవి తమ పార్టీకి మిత్రపక్షాలని ఆయన పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీకి సహకరించాలని సిపిఎంను కోరుతున్నామని, అయినా పోటీ చేయాలనుకుంటే అది వారిష్టమని చెప్పారు. ఒకవేళ వారు పోటీ చేసినా ఇరు పార్టీల మధ్య సంబంధాలపై ఉప ఎన్నికల అంశం ప్రభావం చూపదని స్పష్టం చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications