బంద్లపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు

మమత ఓ టీవి ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ... సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఇలాంటి బంద్లకు తాను అనుమతించేది లేదని చెప్పారు. మంగళవారం బస్సులు, ట్రామ్లు రోడ్డెక్కుతాయని చెప్పారు. దుకాణాలు, మార్కెట్లు తెరవబడతాయన్నారు. ఎక్కడ ఎవరు బంద్ పేరిట సామాన్యులను ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నించినా పోలీసులు నచ్చజెపుతారన్నారు.












Click it and Unblock the Notifications