నన్ను కూడా కలవొద్దు: తాజా మాజీలకు వైయస్ జగన్

కాగా అనర్హత వేటు పడిన తాజా మాజీ ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే తమ తమ సొంత నియోజకవర్గాలకు చేరుకున్నారు. పలువురు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. ప్రజలను కలవటం ప్రారంభించారు. తమ తమ వర్గం నేతలతో భేటీ అవుతూ ఉప ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కాగా జగన్ కూడా ముఖ్య నేతలు, ఆయా నియోజకవర్గ నేతలతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications