నన్ను కూడా కలవొద్దు: తాజా మాజీలకు వైయస్ జగన్
కాగా అనర్హత వేటు పడిన తాజా మాజీ ఎమ్మెల్యేలు పలువురు ఇప్పటికే తమ తమ సొంత నియోజకవర్గాలకు చేరుకున్నారు. పలువురు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. ప్రజలను కలవటం ప్రారంభించారు. తమ తమ వర్గం నేతలతో భేటీ అవుతూ ఉప ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. కాగా జగన్ కూడా ముఖ్య నేతలు, ఆయా నియోజకవర్గ నేతలతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
Comments
ys jagan ysr congress konda surekha pilli subash chandrabose hyderabad వైయస్ జగన్ వైయస్సార్ కాంగ్రెసు కొండా సురేఖ పిల్లి సుభాష్ చంద్రబోసు హైదరాబాద్
English summary
YSR Congress Party chief YS Jaganmohan reddy suggested his leaders to meet people in constituencies.
Story first published: Sunday, March 4, 2012, 10:36 [IST]