జగన్ కేసులో సాక్షిగా సిబిఐ ముందుకు మోపిదేవి

కాగా జగన్ ఆస్తుల కేసులో ఇప్పటికే విజయ సాయి రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. జగన్ ఆస్తుల కేసు విచారణను సిబిఐ వేగవంతం చేసింది. ఈ కేసులో పలు కంపెనీలు, పలువురు వ్యక్తిగతంగా సిబిఐ ఎదుట హాజరవుతున్నారు. వచ్చే నెలలో జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications