రాపోలు ఆనంద భాస్కర్ ఎంపిక: కేశవరావుకు చెక్

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే సులువుగా విజయం సాధించే వాడినని తన సన్నిహితుల వద్ద కేశవ రావు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో తనను అభిమానించే ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి కూడా ఓట్లు వేయిస్తామని ఆ పార్టీ పెద్దలు కొందరు తనకు హామీ ఇచ్చారని కేశవరావు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఇలా మొత్తం 46 ఓట్లు తనకు పడేవని, తద్వారా తాను గెలుపొందే వాడినన్నది ఆయన అభిప్రాయమని చెబుతున్నారు. సోనియాకు తన పట్ల మంచి అభి ప్రాయమే ఉన్నదని, అయితే ముఖ్యమంత్రే తనకు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుపడ్డారని కేకే అన్నట్లు తెలిసింది.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications