రాపోలు ఆనంద భాస్కర్ ఎంపిక: కేశవరావుకు చెక్

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే సులువుగా విజయం సాధించే వాడినని తన సన్నిహితుల వద్ద కేశవ రావు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో తనను అభిమానించే ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి కూడా ఓట్లు వేయిస్తామని ఆ పార్టీ పెద్దలు కొందరు తనకు హామీ ఇచ్చారని కేశవరావు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఇలా మొత్తం 46 ఓట్లు తనకు పడేవని, తద్వారా తాను గెలుపొందే వాడినన్నది ఆయన అభిప్రాయమని చెబుతున్నారు. సోనియాకు తన పట్ల మంచి అభి ప్రాయమే ఉన్నదని, అయితే ముఖ్యమంత్రే తనకు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుపడ్డారని కేకే అన్నట్లు తెలిసింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications