పార్టీ ప్రకటనలో శ్రీకృష్ణుడిగా గుజరాత్ సిఎం మోడి

ఇది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమై కూర్చుంది. ఇందులో మోడిని శ్రీకృష్ణుడిగా చూపిస్తూ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఆర్సి ఫాల్దును అర్జునుడిగా చూపించారు. పార్టీ నేతలు విజయ రూపాని, పురుషోత్తమ్, రూపాలా, ఎల్కె జడెజాను ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవులుగా చూపించారు.
కిషన్ యాత్ర ప్రమోషన్లో భాగంగా ఈ ప్రకటన బిజెపి నేత ఇచ్చారు. సౌరాష్ట్ర ఎడిషన్లో వచ్చింది. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెసు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా ఈ కిషన్ యాత్రను ఫాల్దు చేపట్టారు. ఇది శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడి సాయంత్రం ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్నారు.
ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం.. సైంటిఫిక్ అడాప్షన్ ద్వారా నాణ్యత, పంట ఉత్పత్తి బాగా ఉంటుందని సౌరాష్ట్ర రైతులలో చైతన్యం తీసుకు రావడం కోసం. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఫాల్దు గురువారం మీడియాతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ఆయన మండిపడ్డారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications