పార్టీ ప్రకటనలో శ్రీకృష్ణుడిగా గుజరాత్ సిఎం మోడి

ఇది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమై కూర్చుంది. ఇందులో మోడిని శ్రీకృష్ణుడిగా చూపిస్తూ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఆర్సి ఫాల్దును అర్జునుడిగా చూపించారు. పార్టీ నేతలు విజయ రూపాని, పురుషోత్తమ్, రూపాలా, ఎల్కె జడెజాను ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవులుగా చూపించారు.
కిషన్ యాత్ర ప్రమోషన్లో భాగంగా ఈ ప్రకటన బిజెపి నేత ఇచ్చారు. సౌరాష్ట్ర ఎడిషన్లో వచ్చింది. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెసు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా ఈ కిషన్ యాత్రను ఫాల్దు చేపట్టారు. ఇది శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడి సాయంత్రం ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్నారు.
ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం.. సైంటిఫిక్ అడాప్షన్ ద్వారా నాణ్యత, పంట ఉత్పత్తి బాగా ఉంటుందని సౌరాష్ట్ర రైతులలో చైతన్యం తీసుకు రావడం కోసం. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఫాల్దు గురువారం మీడియాతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ఆయన మండిపడ్డారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications