జీవితం కూడా శాశ్వతం కాదు: కిరణ్ కుమార్ వేదాంతం!

జీవితం సహా ఏదీ శాశ్వతం కాదని, పదవి కోసం పరిగెత్తితే అది మనల్ని చూసి మరింత పరుగెత్తిస్తుందని, పదవులు కాదు.. సేవే ముఖ్యమని, సేవ చేస్తే పదవే మీ ఇంటి తలుపు తడుతుందని, పదవులు కాదు.. పదిమందికి ఉపయోగపడ్డామా లేదా అన్నదే ముఖ్యమని అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను ఓడించగలిగేవారు ఎవరూ లేరని, తమ వాళ్లు తప్ప అన్నారు. ఆ తర్వాత ఓ సందర్భంలో విజయనగరం జిల్లా వాళ్లు చాలా తెలివైన వాళ్లని, తెలివిగా మాట్లాడుతారని పక్కనే ఉన్న బొత్సను చూసి చిరునవ్వు నవ్వారు.
గన్నవరంలోని ఎన్టీఆర్ పశు విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సమష్టిగా కలసిమెలసి ఉండాలని, అప్పుడే అధికారంలోకి వస్తామని, మనకు మనమే శత్రువులమని, పార్టీని మనవాళ్లు తప్ప మరెవరూ ఓడించలేరన్నారు.
కాగా, ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామన్న తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అన్నట్టే కిరణ్కు అడుగడుగునా నిరసన తెలిపారు. ఉయ్యూరులో శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ నిరసన తెలిపి అరెస్టయ్యారు. డెల్టాపై టిడిపి నేతలు, ఇసుక తరలింపుపై సిపిఎం శ్రేణులు గన్నవరం సభలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications