సిఎం మార్పుండదు: కృష్ణమూర్తి, కిరణ్కు కాల్పై చర్చ

మార్చినా ఏదో జరిగిపోదు
ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ మార్పు ఉండదని పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. ఒకవేళ మార్చినా ఎలాంటి ఢోకా లేదన్నారు. గతంలో రోశయ్యను మార్చినప్పుడు ఏమైనా రాజకీయ తుఫాన్ వచ్చిందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని మారిస్తే ప్రభుత్వం పడిపోతుందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. మార్పుపై నిర్ణయం అధిష్టానానిదే అన్నారు.
ముఖ్యమంత్రి ఒక్కడే తిరిగితే పార్టీ బలపడదన్నారు. అందరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. నిజమైన కార్యకర్తలకు మేలు చేయాలని ఆయన పార్టీ నేతలను కోరారు. వెళ్లి పోయిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వవద్దన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసు నేతలను అడవి పందులతో పోల్చడం సరికాదన్నారు. ఆయన తన భాష మార్చుకోవాలని సూచించారు.
రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. ఆయన శుక్రవారం ఢిల్లీ వెళుతున్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మార్పుపై జోరుగా ఊహాగానాలు వస్తున్న సమయంలో కిరణ్ మరోసారి ఢిల్లీ వెళుతుండటం చర్చనీయాంశమైంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications