జెఏసిలో ఎమ్మెల్సీ చిచ్చు: స్వామిగౌడ్పై పోటీకి ప్రదీప్?

ఇప్పటికే తెరాసపై పీకల్లోతు ఆగ్రహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ స్వామి గౌడ్ పైన మరొకరిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 20న బిజెపి కోర్ కమిటీ సమావేశమవుతుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రదీప్ పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. జెఏసిలో కీలకంగా ఉన్న ప్రదీప్కు బిజెపి అవకాశం ఇచ్చిన పక్షంలో జేఎసి ఇరకాటంలో పడుతుందని అంటున్నారు.
ఉత్తర తెలంగాణలో పోస్టు గ్యాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే సంవత్సరం మార్చిలో జరగనున్నాయి. తెరాస తరఫున స్వామి గౌడ్, బిజెపి అభ్యర్థిగా ప్రదీప్ నిలబడితే ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేక జెఏసి ఇబ్బందుల పడక తప్పదంటున్నారు. మరో విషయమేమంటే స్వామి గౌడ్ అక్కడ స్థానికేతరుడు అవుతారు. ప్రదీప్ మాత్రం కరీంనగర్ వాసి. ఆయనకు స్థానికులతో మంచి సంబంధాలు ఉన్నాయట.
దీంతో ఒకవేళ జెఏసి స్వామి గౌడ్కు మద్దతివ్వాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ స్థానిక జెఏసి నేతలు తమ వైపు మొగ్దుతారు, తాము చెప్పినట్లు వింటారా అనే ప్రశ్న జెఏసి అధిష్టానాన్ని పట్టి పీడిస్తోందని అంటున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా ఉప ఎన్నికలు అనుభవాన్ని నేర్పాయి. పాలమూరు ఎన్నికల సమయంలో జెఏసి పెద్దలు సైలెంట్గా ఉన్నప్పటికీ స్థానిక జెఏసి బిజెపిని బలపర్చాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications