చెట్టును ఢీకొన్న కారు: సిబిఐ జెడికి తప్పిన ముప్పు

జెడి లక్ష్మీ నారాయణతో పాటు ఆయన కుటుంబం కూడా అదే కారులో ప్రయాణిస్తోంది. జెడితో పాటు ఆయన కుటుంబం శ్రీశైలం నుండి వెళుతుండగా బ్రహ్మగిరి దగ్గర ఘాట్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు కొద్దిగా దెబ్బతిన్నది. అనంతరం జెడి తన కుటుంబంతో సహా కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు.
కాగా సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓఎంసి కేసులను దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా కేసులకు సంబంధించి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలోని సిబిఐ అధికారులు ఇప్పటికి పలు ఛార్జీషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి తదితరులు ఇప్పటికే జైలులో ఉన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications