చెట్టును ఢీకొన్న కారు: సిబిఐ జెడికి తప్పిన ముప్పు

జెడి లక్ష్మీ నారాయణతో పాటు ఆయన కుటుంబం కూడా అదే కారులో ప్రయాణిస్తోంది. జెడితో పాటు ఆయన కుటుంబం శ్రీశైలం నుండి వెళుతుండగా బ్రహ్మగిరి దగ్గర ఘాట్ రోడ్డులో వారు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు కొద్దిగా దెబ్బతిన్నది. అనంతరం జెడి తన కుటుంబంతో సహా కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు.
కాగా సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ జగన్ ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓఎంసి కేసులను దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా కేసులకు సంబంధించి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలోని సిబిఐ అధికారులు ఇప్పటికి పలు ఛార్జీషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులకు సంబంధించి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి తదితరులు ఇప్పటికే జైలులో ఉన్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications