తెలంగాణ వస్తుంది: డిఎస్, మాతో మాట్లాడాలి: ఏరాసు

కాగా, తమ ప్రాంతం నాయకులతో చర్చించిన తర్వాతనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని రాయలసీమకు చెందిన మంత్ర ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి వల్లనే ప్రస్తుత ఇబ్బంది ఏర్పడిందని ఆయన సోమవారంనాడు అన్నారు.
కాగా, హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి నాయకుడు గజ్జెల కాంతం అన్నారు. ప్రజా సంఘాల జెఎసి సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఈ నెల పదో తేదీన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ను, 11వ తేదీన కేంద్ర హోం మంత్రి దిగ్విజయ్ సింగ్ను, 12వ తేదీన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తామని ఆయన చెప్పారు.
తనకు చెప్పకుండా తెలంగాణ ఎలా ఇస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కె.టి. రామారావు మంత్రులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెసులో ఎందుకు విలీనం చేయరని ఆయన అడిగారు.
ప్యాకేజీ అందలేదని కెసిఆర్ ఇన్నాళ్లు తెలంగాణను అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా కుటుంబ ప్రయోజనాలే కెసిఆర్కు ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే ప్రజలు కాంగ్రెసుకు బ్రహ్మరథం పడుతారని, మరోసారి కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications