బిజెపికి షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ

అలాగే బిజెపి మరో అభ్యర్థి పోలు లక్ష్మణ్కు పార్టీ బి ఫాం ఇవ్వకపోవడంతో ఈయన నామినేషన్ను కూడా తిరస్కరించినట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 21 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో రెండు నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో హుస్నాబాద్ బరిలో 19 మంది పోటీదారులు బరిలో మిగిలారు.
ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన అనంతరం 1983లో మొట్టమొదటిసారిగా అప్పటి ఇందుర్తి నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన దేవిశెట్టి శ్రీనివాసరావుకు ఇప్పటికీ రాజకీయంగా పరిస్థితులు కలిసి రావడం లేదు.
1983 నుంచి కూడా టిడిపిలో ఉన్నా ఎపుడు ఇందుర్తి స్థానం సిపిఐకి కేటాయిస్తూ వచ్చారు. దీంతో ఇతరత పార్టీలకే ఆయన పనిచేయాల్సి వచ్చింది. కేవలం నామినేటెడ్ పదవులను మాత్రమే దక్కించుకుని మాత్రమే తృప్తి పడాల్సివచ్చింది. ఎట్టకేలకు తెలంగాణ అంశంతో భారతీయ జనతా పార్టీలో చేరితే తెలుగుదేశం బిజెపి పొత్తులో భాగంగా సీటు దక్కినా సరైన సమయంలో ఎ- ఫారం సమర్పించకపోవడంతో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవాల్సివచ్చింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications