సుజయతో భేటీకి డుమ్మా: టిడిపి ఎమ్మెల్యేలపై బాబు సీరియస్, వార్నింగ్
విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు తెలుగుదేశం పార్టీ నేతల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు తెలుగుదేశం పార్టీ నేతల పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం సాయంత్రం ఆయనను కలిసేందుకు జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే, వారు విజయనగరంలో మంత్రి సుజయ కృష్ణ రంగారావు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు.
దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజయ నిర్వహించిన సమీక్షకు హాజరు కాకుండా తన వద్దకు సచివాలయానికి రావడం ఏమిటని ఆయన మండిపడ్డారు.

సమన్వయంతో పని చేయకపోతే ఉపేక్షించనని హెచ్చరించారు. కాగా, సుజయను పార్టీలోకి తీసుకోవడం, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంపై పలువురు జిల్లా టిడిపి నేతలు అసంతృప్తితో ఉన్నారు.
చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు (గురువారం) సీఎం చంద్రబాబు పుట్టిన రోజు. ఆయనకు ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్ తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతిలో మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications