కాంగ్రెస్కు షాక్: వైసీపీలో చేరిన రాకేష్రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రాకేష్రెడ్డి షాకిచ్చారు. 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన రాకేష్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం నాడు వైసీపీలో చేరారు
నంద్యాల:: కాంగ్రెస్ పార్టీకి రాకేష్రెడ్డి షాకిచ్చారు. 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన రాకేష్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం నాడు వైసీపీలో చేరారు.
నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్రెడ్డితో కలిసి ఆయన వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వచ్చే నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది.

అయితే ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాకేష్రెడ్డి ఆ పార్టీని వీడడం ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. 2014 ఎన్నికల సమయంలో మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు.
అయితే ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడ తన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. ఆ సమయంలోనే రాకేష్రెడ్డి వైసీపీలో చేరడం కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందుల్లో నెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications