రాజధానిలో కీలకం: జగన్ పార్టీలోకి మాజీ కేంద్రమంత్రి, మాజీ స్పీకర్?
కేంద్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పనబాక లక్ష్మి, ఆమె భర్త వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై వారు స్పందించాల్సి ఉంది.
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పనబాక లక్ష్మి, ఆమె భర్త వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై వారు స్పందించాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో వైసిపి నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. టిడిపిలోని కొందరు అసంతృప్తులు వైసిపి వైపు చూస్తున్నారు.

రానున్న ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కూడా టిడిపి, వైసిపి, బీజేపీల వైపు చూస్తున్నారు.
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా వైసిపిలో చేరుతారనే ప్రచారం కొంతకాలం పాటు సాగింది. ఆయన తెనాలి నియోజకవర్గానికి చెందిన వారు. నాదెండ్ల మనోహర్ రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన వారు కావడం వైసిపికి కలిసి వచ్చే అంశం.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications