రాజధానిలో కీలకం: జగన్ పార్టీలోకి మాజీ కేంద్రమంత్రి, మాజీ స్పీకర్?
కేంద్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పనబాక లక్ష్మి, ఆమె భర్త వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై వారు స్పందించాల్సి ఉంది.
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పనబాక లక్ష్మి, ఆమె భర్త వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై వారు స్పందించాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో వైసిపి నుంచి 21 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. టిడిపిలోని కొందరు అసంతృప్తులు వైసిపి వైపు చూస్తున్నారు.

రానున్న ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కూడా టిడిపి, వైసిపి, బీజేపీల వైపు చూస్తున్నారు.
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా వైసిపిలో చేరుతారనే ప్రచారం కొంతకాలం పాటు సాగింది. ఆయన తెనాలి నియోజకవర్గానికి చెందిన వారు. నాదెండ్ల మనోహర్ రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన వారు కావడం వైసిపికి కలిసి వచ్చే అంశం.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications