కుటుంబసభ్యులను కోల్పోయినా ఇలాంటి రాజకీయాలు చేయలేదు: గొట్టిపాటి
వేమవరం ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురవడం, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలవడం బాధాకరమైన విషయమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆయన శనివారం ఘటనపై స్పందించారు.
ప్రకాశం: వేమవరం ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు దారుణ హత్యకు గురవడం, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలవడం బాధాకరమైన విషయమని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆయన శనివారం ఘటనపై స్పందించారు.
తానేప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. తన కుటుంబంలోని సభ్యులను కోల్పోయినా కూడా ఇలాంటి దాడులకు పాల్పడలేదని చెప్పారు. ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు.

అందర్నీ కలుపుకుపోతామని రవికుమార్ చెప్పారు. గ్రామాల్లో చిన్న చిన్న గొడవలున్నాయని తెలుసుకానీ.. ఇలా హత్యలు చేసేంతవిగా ఉన్నాయని తనకు తెలియదని అన్నారు.
ముఖ్యమంత్రి తనను ఏ నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారో.. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయనని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆరోపణలు చేసుకోవడానికిది సమయం కాదని అన్నారు.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications