బైరెడ్డి ఎఫెక్ట్: కర్నూలు ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవం
Recommended Video

అమరావతి/కర్నూలు: కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఎన్నికల సంఘం అధికారులు కేఈని ఎమ్మెల్సీగా ప్రకటించారు.
నిన్నమొన్నటి వరకు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ ఎన్నికలు చివరకు ఏకగ్రీవమైంది. కేఈతోపాటు మొత్తం నలుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, ఓ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. బీఎస్పీ అభ్యర్థి నామినేషన్ను అనర్హుడిగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం తిరస్కరించింది.

ఇక ఎంపీటీసీల సంఘం నేత జయప్రకాశ్ రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో మాట్లాడారు. ఆ తర్వాత జయప్రకాశ్ రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కావడం గమనార్హం.
ఈ సమావేశంలో బైరెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇందుకు బైరెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బైరెడ్డి అనుచరుడైన జయప్రకాశ్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో కేఈ ప్రభాకర్ మాత్రమే నిలిచినట్లయింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications