అదేం కొత్త విషయం కాదు, మన్మోహన్ చెప్పారు: కేవీపీ రామచంద్ర రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రా రావు మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రా రావు మంగళవారం నాడు ఢిల్లీలో మీడియాతో చెప్పారు.
ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజీకి ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాల్లో సగం కూడా ప్యాకేజీతో రావని, ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతానని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు అనేది కొత్త విషయం కాదని కేవీపీ రామచంద్ర రావు చెప్పారు. అది చట్టంలోనే ఉందన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ దీనిపై ప్రకటన చేశారని చెప్పారు.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications