ఆ శకలాలు ఏఎన్ 32వి కావు, ఇంకా దొరకలేదు: పారికర్
న్యూఢిల్లీ: చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తూ అదృశ్యమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎఎన్ 32 ఆచూకీ ఇంకా లభించలేదు. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు అహోరాత్రులు గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గురువారం లోకసభలో చెప్పారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదృశ్యం: బంగాళాఖాతంలో శకలాలు అవేనా?
ఈ నెల 22వ తేదీన ఎఎన్ 32 విమానం గల్లంతైన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి పారికర్ లోకసభలో విమానం అదృశ్యంపై తనంతట తానుగా ఓ ప్రకటన చేశారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.

ఉపరితలం అలాగే సముద్ర గర్భంలోనూ విస్తృతంగా గాలింపు జరుగుతోందన్నారు. 13 నౌకలు, 4 కోస్ట్ గార్డ్ నౌకలు, ఒక జలాంతర్గామి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయన్నారు. అన్ని కోణాల్లోనూ గాలింపు జరుపుతున్నామన్నారు.
మంత్రి సముద్రంపై తేలియాడుతూ కనిపించిన చమురుతెట్టు వంటివాటిని నిపుణులు పరిశీలించినా ఫలితం లేకపోయిందన్నారు. ఆ ప్రాంతంలో తేలియాడుతూ 22 వస్తువులు కనిపించాయని అయితే అవి మిస్సయిన విమానానికి సంబంధించినవి కాదని నిర్ధారణ అయిందన్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications