అభివృద్దికి శిల్పా అడ్డుపడ్డాడు, భూమావర్గంపై కేసులు: అఖిలప్రియ సంచలనం
నియోజకవర్గ ప్రజలకు తన తండ్రి ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అడ్డుకొన్నారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు.
నంద్యాల:నియోజకవర్గ ప్రజలకు తన తండ్రి ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అడ్డుకొన్నారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు.
వైసీపీలో శిల్పా మోహన్ రెడ్డి చేరిన తర్వాత ఆమె నంద్యాలలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకుగాను వారికి భోజనం పెట్టి వాటిని అందజేయాలని భావిస్తే శిల్పా మోహన్ రెడ్డి అడ్డుకొన్నారని చెప్పారు.

భూమా వర్గంపై శిల్పా మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టించారో ప్రజలందరికీ తెలుసుననని చెప్పారు. అయితే కేసులకు భయపడకుండానే భూమా ఆశయాలకోసం అనుచరవర్గమంతా పార్టీలోనే పనిచేస్తున్నారని ఆమె చెప్పారు.
మున్సిఫల్ ఛైర్ పర్సన్ సులోచన తీరుతో కౌన్సిలర్లు వార్డుల్లో పనులు మంజూరు కాక, ప్రజలకు సమాధఆనం చెప్పుకోక ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. నంద్యాల అభివృద్దికి రూ. 500 కోట్లను సీఎం మంజూరు చేయడం, 13 వేల ఇళ్ళు నిర్మించడాన్ని శిల్పా మోహన్ రెడ్డి అడ్డుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు.
మున్సిఫల్ గేట్ల వేలం పాటల కోసం ఎంపీ ఎస్పీవై రెడ్డి ఛైర్ పర్సన్ కు పోన్ చేస్తే కనీసం ఆయనకు మర్యాద ఇవ్వకుండానే ఫోన్ ను కట్ చేశారని మంత్రి గుర్తుచేశారు. తనపై ఆరోపణలు చేయడం అవివేకమన్నారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications