ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టుల మృతి
దెబ్బకు దెబ్బతీశారు పోలీసులు. చింతగుహా ఘటనకు ప్రతీకారం తీర్చుకొన్నారు సిఆర్ పిఎఫ్ దళాలు. ఈ ఘటనలో సిఆర్ పి ఎప్ పోలీసులపై మావోలు పై చేయి సాధించారు.అయితే ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకొన్నారు పోలీసులు.
బీజాపూర్: దెబ్బకు దెబ్బతీశారు పోలీసులు. చింతగుహా ఘటనకు ప్రతీకారం తీర్చుకొన్నారు సిఆర్ పిఎఫ్ దళాలు. ఈ ఘటనలో సిఆర్ పి ఎప్ పోలీసులపై మావోలు పై చేయి సాధించారు.అయితే ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకొన్నారు పోలీసులు.
మంగళవారం మధ్యాహ్నం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రాయగఢ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో సుమారు 20 మంది మావోయిస్టులు మరణించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనలో ఓ .జవాన్ కూడ చనిపోయారని ప్రాథమికంగా అందుతున్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది.అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు.
ఇరువర్గాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోలు మరణించారని పోలీసులు చెబుతున్నారు.ఈ ఎన్ కౌంటర్ లో ఛత్తీస్ ఘడ్ తో పాటు రాష్ట్ర పోలీసు బలగాలు కూడ పాల్గొన్నట్టు సమాచారం.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications