తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వమే ఉంటుంది: క్లారిటీ ఇచ్చిన స్పీకర్!
చెన్నై: తమిళనాడులో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఉంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అన్నారు. బుధవారం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ప్రభుత్వం విషయంలో మీడియా ఆయనను ప్రశ్నించింది.
శాసన సభలో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంటుందా ? అని మీడియా ప్రశ్నిస్తే ప్రస్తుతానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. ఎడప్పాడి పళనిసామికి ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పీకర్ ధనపాల్ చెప్పారు.

శాసన సభలో ఎడప్పాడి పళనిసామి బలపరీక్ష నిరూపించుకోవాలంటే గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని స్పీకర్ ధనపాల్ గుర్తు చేశారు. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 19 మంది అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని, ఇంత వరకూ వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని స్పీకర్ ధనపాల్ వివరించారు. బలపరీక్ష నిర్వహించడానికి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ తిరస్కరించిన రోజే స్పీకర్ ధనపాల్ ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని చెప్పడం కొసమెరుపు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications