తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం: అంతా ఓకే !
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించడంతో ఆమె స్థానంలో సీఎం భాధ్యతలు స్వీకరించడానికి ఆ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఓ. పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించడంతో ఆమె స్థానంలో సీఎం భాధ్యతలు స్వీకరించడానికి ఆ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి ఓ. పన్నీర్ సెల్వం సిద్దం అయ్యారు. అన్నాడీఎంకే పార్టీ శాసన సభ్యులతో కలిసి పన్నీర్ సెల్వం రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను కలుసుకోనున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని పన్నీర్ సెల్వం గవర్నర్ ను కలిసి మనవి చెయ్యనున్నారు. అన్నాడీఎంకేకి 136 మంది శాసన సభ్యులు ఉన్నారు. అందులో దాదాపు అందరూ శాసన సభ్యులు పన్నీర్ సెల్వం సీఎంగా ఉండటానికి తమ పూర్తి మద్దతు ఇచ్చారని సమాచారం.
సోమవారం అర్దరాత్రి అన్నాడీఎంకే కార్యాలయం నుంచి పన్నీర్ సెల్వం తన పార్టీ శాసన సభ్యులతో కలిసి రాజ్ భవన్ బయలుదేరి వెళ్లారు. తరువాత గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను కలిసిన అన్నాడీఎంకే పార్టీ నాయకులు అధికారికంగా పన్నీర్ సెల్వంకు సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నారు. పన్నీర్ సెల్వం సీఎం అయిన తరువాత జయలలితకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications