Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కూలిన మిగ్-21 బైసన్ విమానం: ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ మృతి

భోపాల్: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ విమానం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. యుద్ధ విన్యాసాల శిక్షణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

ఈ విమాన ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ఏ. గుప్తా మరణించారు. ఈ విషయాన్ని వాయుసేన అధికారులు ధృవీకరించారు. గ్రూప్ కెప్టెన్ ఏ. గుప్తా మరణించడం పట్ల వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘటనపై వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది.

Air Force Pilot Killed In MiG-21 Bison Accident During Training Mission

కాగా, గత 18 నెలల్లో మిగ్ 21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2019 సెప్టెంబర్ నెలలో ఇదే ఎయిర్ బేస్ లో మిగ్ 21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల కారణంగా విమానానులను నష్టపోవడంతోపాటు అత్యంత విలువైన ఫైటర్ పైలట్లను కూడా భారత్ కోల్పోవడం జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+