కూలిన మిగ్-21 బైసన్ విమానం: ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ మృతి
భోపాల్: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ విమానం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. యుద్ధ విన్యాసాల శిక్షణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
ఈ విమాన ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ ఏ. గుప్తా మరణించారు. ఈ విషయాన్ని వాయుసేన అధికారులు ధృవీకరించారు. గ్రూప్ కెప్టెన్ ఏ. గుప్తా మరణించడం పట్ల వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఘటనపై వాయుసేన కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది.

కాగా, గత 18 నెలల్లో మిగ్ 21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2019 సెప్టెంబర్ నెలలో ఇదే ఎయిర్ బేస్ లో మిగ్ 21 ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల కారణంగా విమానానులను నష్టపోవడంతోపాటు అత్యంత విలువైన ఫైటర్ పైలట్లను కూడా భారత్ కోల్పోవడం జరుగుతోంది.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications