ఉగ్రవాదం జాతీయ సమస్య: పంజాబ్ సీఎం
అమృత్ సర్: గురుదాస్ పూర్ లో ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పరోక్షంగా ఆయన కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఉగ్రవాదుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కోంటామని అన్నారు.
పోలీస్ స్టేషన్ లో ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలుసుకున్న ఆయన తన కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకున్నారు. అత్యవసరంగా డీజీపీ సుమేధి సింగ్ తో సహ ప్రభుత్వ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు.

వెంటనే డీజీపీ సుమేధి సింగ్ తో సహ అధికారులను దీనానగర్ వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. తరువాత తీవ్రగాయాలై అమృత్ సర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం ప్రకాష్ సింగ్ బాదల్ మీడియాతో మాట్లాడారు.
ఉగ్రవాదం ఒక రాష్ట్ర సమస్య కాదని, దానిని ఎదుర్కోవడానికి జాతీయ విధానం కావాలని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దును ఎందుకు మూసి వెయ్యలేదని ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఎప్పటికప్పుడు చర్చించి వివరాలు అందిస్తున్నామని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications