విజయ మాల్యాకు ఝలక్: గోవాలోని విల్లా స్వాధీనం
ముంబై: బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి లండన్లో ఉంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ మాల్యాకు తొలి షాక్ తగిలింది. గోవాలోను ఆయన భవంతిని బ్యాంకు అధికారులు శుక్రవారం నాడు స్వాధీనం చేసుకున్నారు.
గోవాలోని కింగ్ ఫిషర్ విల్లాను బ్యాంకు అధికారులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.90 కోట్ల విలువ చేసే ఈ విల్లాను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ తన అధీనంలోకి తీసుకుంది. ఈ విల్లాను స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర గోవా కలెక్టర్ గురువారం బ్యాంకు అధికారులకు అనుమతి మంజూరు చేశారు.

కాగా, విజయ్ మాల్యా గోవాకు వచ్చినప్పుడు ఈ భవంతిలోనే ఉండేవారు. ప్రముఖులకు పార్టీలు కూడా ఇందులో జరుగుతుండేవని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, విజయ్ మాల్యాకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సీబీఐ గ్లోబల్ పోలీస్ - ఇంటర్ పోల్కు గురువారం లేఖ రాసింది.
More From
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications