బీజేపీ-శివసేన కూటమి విజయం, ఒంటరిగా...: సర్వే
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించవచ్చునని సర్వేలో వెల్లడైంది. ఏబీపీ న్యూస్ - ఏసీ నీల్సన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో 288 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 200 సీట్లను కైవసం చేసుకోవచ్చునని అంచనా వేసింది.
దాదాపు పదమూడువేల మంది పైన 72 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సర్వే చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం ఈ ఎన్నికల పైన ఉంటుందని పేర్కొంది. సర్వే వివరాలను శుక్రవారం వెలువరించింది. బీజేపీ సొంతగా 107 సీట్లను పొందవచ్చునని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ బలం 2009లో సాధించిన 82 స్థానాల నుండి 40కి పడిపోవచ్చునని అంచనా వేసింది.

శివసేనతో పొత్తు కుదరని పక్షంలోను బీజేపీ సుమారు 103 స్థానాలను గెలుచుకోవచ్చునని పేర్కొంది. శివసేన 64 స్థానాలను గెలుచుకునే అవకాశముంది. బీజేపీ-శివసేన-ఆర్పీఐ-స్వాభిమాని షెట్కారి సంఘటనతో కూడిన మహా కూటమి ఘన విజయం సాధించనుందని సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది అభిప్రాయపడ్డారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications