దాడి చేసిన ఉగ్రవాదుల్లో పదో తరగతి విద్యార్థి
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు చేసిన దాడి చేసినవారిలో పదో తరగతి విద్యార్థి ఉన్నాడు. సిఆర్పీఎఫ్ శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అధికారులు మరణించిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదులపై భద్రతా దళాలు చేసిన దాడిలో మరణించిన ఉగ్రవాదుల్లో పదో తరగతి విద్యార్థి ఉన్నట్లు గుర్తించారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం విస్తరిస్తున్న తీరుకు ఇది నిదర్శనమనే ఆందోళన వ్యక్తమవుతోంది.

దానికితోడు, ఆ పదో తరగతి విద్యార్థి తండ్రి జమ్మూ కాస్మీర్ పోలీసు శాఖలో పనిచేస్తున్నాడు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించిన విషయం తెలిసిందే.
సిఆర్పీఎఫ్ శిబిరం మీద ఆదివారం తెల్లవారు జామున దాడి చేసినవారంతా కాశ్మీరేలనని గుర్తించారు. అయితే, ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మొహమ్మద్ ప్రకటించుకుంది.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications