రేపు మచిలీపట్నం వద్ద హెలెన్ తీరం దాటే అవకాశం

హెలెన్ తుఫాను పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షలు జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించాలని ఆదేశించారు.
హెలెన్ ప్రభావం వల్ల గురువారం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
కాకినాడ, గంగవరం, విశాఖ, కళింగపట్నం, భీముని పట్నం ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నం ఓడ రేవులో ఐదో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడ రేవులలో ఆరో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎవరూ వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అలలు ఎగిసిపడుతున్నాయి.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications