తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు: పళని, పన్నీర్ సెల్వం చెక్క భజన, దినకరన్ ధీమా !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వచ్చే వారం కచ్చితంగా ఇంటికి వెలుతారని, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరారని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ జోస్యం చెప్పాడు.
చెన్నైలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన టీటీవీ దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీద తీవ్రస్థాయిలో విమర్శించారు. శశికళ ఎంతో నమ్మకంతో ఎడప్పాడి పళనిసామిని ముఖ్యమంత్రిని చేస్తే మాకే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని దినకరన్ ఆరోపించాడు.

వచ్చే వారంలో తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కచ్చితంగా రద్దు చేస్తారని దినకరన్ ధీమా వ్యక్తం చేశాడు. తమిళనాడు ప్రభుత్వం రద్దు అయిన తరువాత ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లి చెక్కభజన చేసుకోవాలని టీటీవీ దినకరన్ వ్యంగంగా అన్నాడు.
మెజారిటీ లేని ప్రభుత్వం ఏ రాష్ట్రంలో నిలబడలేదని, తన వర్గంలోని ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వరని టీటీవీ దినకరన్ చెప్పాడు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం పతనానికి ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ మొదలైయ్యిందని దినకరన్ చెప్పాడు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications