శుభవార్త: దీపావళికి పెట్రోల్ ధరల తగ్గుదల: ధర్మేంధ్రప్రధాన్
అమృత్సర్: వచ్చే నెలలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంధ్రప్రధాన్ ప్రకటించారు.
కొంతకాలంగా పెట్రోలియం ఉత్పత్తుల దరలు విపరీతంగా పెరగడంపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ సోమవారం నాడు చేసిన ప్రకటన వినియోగదారులకు కొంత ఊరటనిచ్చింది.

అమృత్సర్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ధర్మేంద్రప్రధాన్ మీడియాతో మాట్లాడారు. అమెరికాలో వరదల కారణంగా సుమారు 13 శాతం చమురు ఉత్పత్తి తగ్గిపోయిందని కేంద్ర మంత్రి ప్రకటించారు.
పెట్రోలియం ధరల పెరుగుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం, పరిష్కారం ఒక్కటే.. పెట్రోలియం ఉత్పత్తులన్నింటినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడమే' అని మంత్రి ధర్మేంధ్రప్రధాన్ అభిప్రాయపడ్డారు..
ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను, జీఎస్టీ కౌన్సిల్ను తాము కోరుతున్నామని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రంలో ఎక్సైజ్ పన్ను, రాష్ట్రాల్లో వ్యాట్ పడుతుందని, అందుకే ఏకీకృత పన్ను విధానంలో భాగంగా దీన్ని జీఎస్టీ కిందకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.
-
పెట్రోల్, డీజిల్ రేట్లల్లో.. !! -
Petrol Diesel :పెట్రోల్, డీజిల్ పై తేల్చేసిన కేంద్రం..! గ్యాస్ సమస్యకు వారే కారణం..! -
బాగా పెరిగిన వంటనూనెల ధరలు.. కారణం ఇదే! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications