'మెంటర్ ఇండియా' దరఖాస్తుల కోసం ఆహ్వానం, అప్లై ఇలా..
నీతి అయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)లో 'మెంటర్ ఇండియా' కోసం దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు.అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆవిష్కరణలను, ఎంటర్ప్రెన్యూయర్ షిప్ను ప్రమోట్ చేస్తుంది.
న్యూఢిల్లీ: నీతి అయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)లో 'మెంటర్ ఇండియా' కోసం దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్.. ఆవిష్కరణలను, ఎంటర్ప్రెన్యూయర్ షిప్ను ప్రమోట్ చేస్తుంది.
- సాంకేతిక పరిజ్ఞానం: నిర్మాణ నమూనాలు
- ఇన్నోవేషన్ అండ్ డిజైన్: సొల్యుషన్ ఒరియెంటెడ్ అప్రోచ్
- ఇన్స్పిరేషనల్: లీడర్షిప్ అండ్ సెల్ఫ్ మోటివేషన్
- బిజినెస్ ఎంటర్ప్రెన్యూయర్షిప్: కొత్త కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, టీమ్ బిల్డింగ్
- సౌండింగ్ బోర్డ్/గైడ్, బ్రేక్ స్టీరియోటైప్స్ మరియు

అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 900కు పైగా అటల్ టింకెరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్)లు నెలకొల్పారు. వీటిల్లోని విద్యార్థులకు గైడ్గా మరియు మెంటర్గా ఉండేందుకే ఈ 'మెంటర్ ఇండియా'. వారంలో ఒక రోజులో 1-2 గంటల పాటు సమయం కేటాయించే వారి కోసం చూస్తోంది.
దరఖాస్తుదారులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తును నింపాల్సి ఉంటుంది. ఇందుకు డెడ్ లైన్ 30 సెప్టెంబర్ 2017.
దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications